Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వస్తున్నారా? ఇప్పుడే రావద్దంటున్న తితిదే... మరెప్పుడు రావాలి?

Webdunia
శనివారం, 28 మే 2022 (22:31 IST)
వేసవి శెలవులు కావడంతో కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ శనివారం నాటికి వేల సంఖ్యలో భారీగా భక్తులు బారులు తీరారు. దీనితో శనివారం నాడు తితిదే ఓ విజ్ఞప్తి చేసింది.

 
శనివారం సాయంత్రానికే సర్వదర్శనం కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు విన్నపం చేసారు. ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనం భక్తుల దర్శనానికి కనీసం 48 గంటల సమయం పడుతుందనీ, అందువల్ల తిరుమల శ్రీవేంకటేశుని దర్శనభాగ్యం కోసం కాస్త ఆగి రావాలని విజ్ఞప్తి చేసారు.

 
ప్రస్తుతం తిరుమల చేరుకున్న భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామనీ, వీరికితోడుగా మరింతమంది భక్తులు వస్తే సౌకర్యాలను కల్పించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందన్నారు. అందువల్ల కొద్దిరోజులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments