Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని టీ కప్పులో శిలువ గుర్తు.. సీజ్ చేసిన టీటీడీ

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (09:56 IST)
Tea Cup
తిరుమలలోని ఓ టీ దుకాణంలో అందిస్తున్న టీ కప్పులో శిలువ ఉండడంతో దేవస్థానం అధికారులు దుకాణానికి సీజ్ చేయడం కలకలం రేపింది. తిరుపతి తిరుమల ప్రాంతంలో హిందూ మతం మినహా ఇతర మతపరమైన చిహ్నాలను తీసుకురావడం నిషేధించబడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు రహస్యంగా ఇతర మత చిహ్నాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. 
 
ఈ సందర్భంలో తిరుపతి శ్రీవారి దేవాలయం ఉన్న తిరుమలలోని ఓ టీ దుకాణంలో పేపర్ కప్పుపై శిలువ ఉన్నట్టు తెలిసింది. దీంతో శిలువ గుర్తు ఉన్న దుకాణానికి దేవస్థానం అధికారులు సీజ్ వేసినట్లు సమాచారం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments