తిరుమలలోని టీ కప్పులో శిలువ గుర్తు.. సీజ్ చేసిన టీటీడీ

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (09:56 IST)
Tea Cup
తిరుమలలోని ఓ టీ దుకాణంలో అందిస్తున్న టీ కప్పులో శిలువ ఉండడంతో దేవస్థానం అధికారులు దుకాణానికి సీజ్ చేయడం కలకలం రేపింది. తిరుపతి తిరుమల ప్రాంతంలో హిందూ మతం మినహా ఇతర మతపరమైన చిహ్నాలను తీసుకురావడం నిషేధించబడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు రహస్యంగా ఇతర మత చిహ్నాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. 
 
ఈ సందర్భంలో తిరుపతి శ్రీవారి దేవాలయం ఉన్న తిరుమలలోని ఓ టీ దుకాణంలో పేపర్ కప్పుపై శిలువ ఉన్నట్టు తెలిసింది. దీంతో శిలువ గుర్తు ఉన్న దుకాణానికి దేవస్థానం అధికారులు సీజ్ వేసినట్లు సమాచారం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments