Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని టీ కప్పులో శిలువ గుర్తు.. సీజ్ చేసిన టీటీడీ

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (09:56 IST)
Tea Cup
తిరుమలలోని ఓ టీ దుకాణంలో అందిస్తున్న టీ కప్పులో శిలువ ఉండడంతో దేవస్థానం అధికారులు దుకాణానికి సీజ్ చేయడం కలకలం రేపింది. తిరుపతి తిరుమల ప్రాంతంలో హిందూ మతం మినహా ఇతర మతపరమైన చిహ్నాలను తీసుకురావడం నిషేధించబడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు రహస్యంగా ఇతర మత చిహ్నాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. 
 
ఈ సందర్భంలో తిరుపతి శ్రీవారి దేవాలయం ఉన్న తిరుమలలోని ఓ టీ దుకాణంలో పేపర్ కప్పుపై శిలువ ఉన్నట్టు తెలిసింది. దీంతో శిలువ గుర్తు ఉన్న దుకాణానికి దేవస్థానం అధికారులు సీజ్ వేసినట్లు సమాచారం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments