Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి వీఐబీ బ్రేక్ దర్శన టిక్కెట్లు .. వైకాపా ఎమ్మెల్సీపై కేసు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (12:06 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినందుకుగాను వైకాపా ఎమ్మెల్సీ జికియా ఖానంపై తిరుపతి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో మోసం చేశారంటూ బెంగుళూరుకు చెందిన భక్తులు ఒకరు ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని పేర్కొన్నాడు. 
 
బెంగుళూరు భక్తులను తన లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనానికి జికియా ఖానం సిఫార్సు చేశారు. అధిక ధరకు టిక్కెట్లు అమ్ముతున్నట్టు భక్తుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే గత వైకాపా నేతలు శ్రీవారి వీఐపీ దర్శన బ్రేక్ టిక్కెట్లను అడ్డగోలుగా విక్రయించి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments