Webdunia - Bharat's app for daily news and videos

Install App

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

సెల్వి
శుక్రవారం, 23 మే 2025 (19:16 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ప్రొద్దుటూర్‌లోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. వాళ్ల మూడేళ్ల బాలికను  వెంటబెట్టుకొని పెళ్లి నిమిత్తం కంబాలదిన్నేకు వెళ్లారు. 
 
అయితే మూడేళ్ల బాలిక మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటిపండు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలించగా.. ముళ్లపొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments