Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెట్ల పొదల్లో వికలాంగురాలిని ముగ్గురు కలిసి....

మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎపిలోని విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆటో ఎక్కిన ఒక వికలాంగురాలిని ముగ్గురు కలిసి అత్యాచారం చేయడమే కాకుండా హత్య చే

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (13:11 IST)
మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎపిలోని విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆటో ఎక్కిన ఒక వికలాంగురాలిని ముగ్గురు కలిసి అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడానికి ప్రయత్నించారు. చివరకు స్థానికులు గుర్తించి వికలాంగురాలిని కాపాడారు. 
 
విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన రేవతి అనే యువతి తన అక్క ఇంటికి వెళ్ళేందుకు నెలిమర్ల వద్ద ఆటో ఎక్కింది. తాను దిగాల్సిన ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఆటోను నిలపలేదు. నేరుగా పూల్‌బాగ్ లోని చెట్ల పొదల్లోకి ఆటోను తీసుకెళ్ళాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు ఆమె నోటిని గట్టిగా మూసిపెట్టారు. 
 
ఆటోలోనే ఒకరి తరువాత ఒకరు సామూహికంగా వికలాంగురాలిపై అత్యాచారం చేశారు. విషయం బయటకు ఎక్కడ వస్తుందేమోనని ఆమె హత్య చేసేందుకు ప్రయ్నతించారు. దీంతో రేవతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments