Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగుల మృతి

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (13:25 IST)
చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారిలో మూడు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. కూరగాయల లోడుతో వెళుతున్న వ్యాను ఢీకొనడంతో ఈ ఏనుగులు చనిపోయాయి. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. జిల్లాలోని పలమనేరు సమీపంలో బూతలబండ వద్ద ఒక పెద్ద ఏనుగు, రెండు గున్న ఏనుగులు రోడ్డు దాటుతుండగా చెన్నై వైపు నుంచి టమోటా లోడుతో వెళుతున్న వ్యాను ఒకటి ఈ ఏనుగులను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో మూడు ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ప్రమాదం తర్వాత వ్యాను డ్రైవర్ పారిపోయినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వాహన ఢీకొనగానే రోడ్డు అవతల గున్న ఏనుగులు ఎగిరిపడినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఏనుగు మాత్రం రోడ్డు పక్కనే పడిపోయి ప్రాణాలు విడిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments