Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీ మిస్టరీని ఛేదించిన పోలీసులు... సిబ్బందికి రివార్డులు

Webdunia
గురువారం, 18 జులై 2019 (15:28 IST)
ప్రగతి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో దోపిడీ మిస్టరీని తమ పోలీసులు ఛేదించారని డీసీపీ విజయరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు. పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌ను సంతోష్ త్రిపాఠితో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు. 
 
వర్కింగ్ పార్టనర్‌గా ఉన్న వేణుగోపాల్ విభేదాలతో బయటకు వచ్చాడు. సంస్థలో జరిగిన‌ నష్టాన్ని ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు. వదిన కుమారుడు విశాల్‌కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు. సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్‌కు సూచనలు చేశాడు. విశాల్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి వేణుగోపాల్‌కు ఇచ్చారు. ఈ కేసు మిస్టరీ‍ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం డీసీపీ విజయరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments