Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంగుతున్న కొండ‌వీటి వాగు... స్పందించిన ఇరిగేష‌న్ అధికారులు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:12 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొండవీటి వాగు పొంగుతోంది. ఎగువ నుంచి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో, తమ పొలాలు ఎక్కడ మునుగుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఉండవల్లి, పెనుమాకతోపాటు పలు గ్రామాల రైతులు, కృష్ణా నది దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఇరిగేషన్ అధికారులకి తమ ఆందోళన తెలిపారు. తమ పైఅధికారులకు తెలిపి, ఇరిగేషన్ ఉన్నత అధికారుల ఆదేశాలతో రెండు మోటార్లు ఆన్ చేసి కృష్ణా నదిలోకి నీటిని ఇరిగేషన్ అధికారులు వ‌దులుతున్నారు.
 
తమ సమస్యని తెలియ చేయగానే, స్పందించి రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులకి  రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయ పాలెం, వెంకట పాలెం గ్రామాల రైతుల‌కు కొండ‌వీటి వాగు వ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments