Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

ఐవీఆర్
గురువారం, 31 అక్టోబరు 2024 (17:40 IST)
బోరుగడ్డ అనిల్ పోలీసు వాహనంలో వుండే ప్రముఖ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పైన సోషల్ మీడియా వేదికగా బోరుగడ్డ అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ అతడిపైన గార పోలీసు స్టేషనులో మాజీ ఎంపిటిసి సురేష్ ఫిర్యాదు చేసారు. ఈ కేసుకు సంబంధించి బోరుగడ్డను శ్రీకాకుళం జడ్జి ఎదుట హాజరు పరిచి అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరిలిస్తున్నారు.
 
అతడిని పోలీసు వాహనంలో తరలిస్తుండగా... లోపలి నుంచి మాట్లాడుతూ, తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్న ఆ 4 మీడియా సంస్థలను నడిరోడ్డుపై నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎస్కార్ట్ వాహనంలోనే ఇలా వార్నింగులు ఇవ్వడం చూసి అక్కడున్నవారు విస్తుపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments