Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ బోర్డు సభ్యులుగా నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలు

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (16:28 IST)
Panabaka Lakshmi
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. వారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి. ఎమ్మెల్యే వీ ప్రశాంతి రెడ్డి గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఢిల్లీ టీటీడీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తరుపున కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
అలాగే గతంలో నెల్లూరు జిల్లాలోని కోట మండలానికి చెందిన పనబాక లక్ష్మి, కాంగ్రెస్ హయాంలో 1996, 1998, 2004లో మూడుసార్లు నెల్లూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 
Vemireddy Prashanthi Reddy
 
తాజాగా  టిటిడి ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ "ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు దీక్షతో టిటిడి బోర్డు సభ్యురాలిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా నన్ను నియమించడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తాను.." అని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments