Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకెట్ మనీని విరాళంగా ఇచ్చిన చిన్నారులు.. చంద్రబాబు కితాబు (వీడియో)

సెల్వి
సోమవారం, 9 సెప్టెంబరు 2024 (16:25 IST)
Students
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రులోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన ఈ చిన్నారులు వరద బాధితుల కోసం తమ వంతు సాయం చేశారు. ఈ వీడియో తనను ఎంతగానో కదిలించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్టు చేశారు. 
 
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా ఆ చిన్నారులు అసాధారణ దయాగుణాన్ని ప్రదర్శించారు.
 
విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం, ప్రాముఖ్యతను వారికి బోధించిన పాఠశాల యాజమాన్యాన్ని తాను అభినందిస్తున్నానని చంద్రబాబు కొనియాడారు. 
 
ఇటువంటి మంచి కార్యాలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయని.. దయగల, బాధ్యతగల పౌరులు భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతారని చంద్రబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments