Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి భోగి మంటలు .. కారాదు అమరావతి చితి మంటలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:40 IST)
భోగి పండుగను పురస్కరించుకుని అమరావతిలోని తుళ్లూరులో ఈరోజు ఉదయం అన్ని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు భోగి మంటలు వేశారు.

నేటి భోగి మంటలు కారాదు.. అమరావతి చితి మంటలు పేరుతో భోగి మంటలు అంటూ రాజధాని రైతులు భోగి మంటలు వేశారు. అనంతరం రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జిఒలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

రైతులను విభజించి పాలించాలని కొన్ని గ్రామలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో కలుపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఆర్డినెన్స్‌ కాపీలను అమరావతి రైతులు భోగి మంటల్లో వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments