Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి భోగి మంటలు .. కారాదు అమరావతి చితి మంటలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:40 IST)
భోగి పండుగను పురస్కరించుకుని అమరావతిలోని తుళ్లూరులో ఈరోజు ఉదయం అన్ని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు భోగి మంటలు వేశారు.

నేటి భోగి మంటలు కారాదు.. అమరావతి చితి మంటలు పేరుతో భోగి మంటలు అంటూ రాజధాని రైతులు భోగి మంటలు వేశారు. అనంతరం రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జిఒలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

రైతులను విభజించి పాలించాలని కొన్ని గ్రామలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో కలుపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఆర్డినెన్స్‌ కాపీలను అమరావతి రైతులు భోగి మంటల్లో వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments