Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి భోగి మంటలు .. కారాదు అమరావతి చితి మంటలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:40 IST)
భోగి పండుగను పురస్కరించుకుని అమరావతిలోని తుళ్లూరులో ఈరోజు ఉదయం అన్ని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు భోగి మంటలు వేశారు.

నేటి భోగి మంటలు కారాదు.. అమరావతి చితి మంటలు పేరుతో భోగి మంటలు అంటూ రాజధాని రైతులు భోగి మంటలు వేశారు. అనంతరం రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జిఒలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

రైతులను విభజించి పాలించాలని కొన్ని గ్రామలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో కలుపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఆర్డినెన్స్‌ కాపీలను అమరావతి రైతులు భోగి మంటల్లో వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments