Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడినా చంద్రబాబులో మార్పు రాలేదు: మంత్రి పేర్నినాని

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:17 IST)
ఎన్నికల్లో ప్రజలు ఓడించినా చంద్రబాబులో మార్పు రాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. ఈరోజిక్కడ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. అభివృద్ధికి చంద్రబాబే చాంపియన్‌ అయితే ప్రజలు ఎందుకు ఉతికి ఆరేశారు? అని ప్రశ్నించారు.

ప్రజల మనోభావాలు చంద్రబాబుకు తన జీవిత కాలంలో అర్థం కావన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ పాలిస్తున్నారన్నారు. ఏపీ రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మరోమారు విమర్శలు చేశారు.

రాజధాని అమరావతి పెద్ద వివాదంగా మారిందని అన్నారు. రాజధానిగా అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానుల్లో ఒకటిగా దీనిని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎక్కడైనా ఒకచోటే రాజధాని ఏర్పాటు చేయాలని, మూడు ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, మినీ సచివాలయం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ సబబుగానే ఉంది కానీ, మూడు ముక్కలుగా పాలన చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments