Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడినా చంద్రబాబులో మార్పు రాలేదు: మంత్రి పేర్నినాని

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:17 IST)
ఎన్నికల్లో ప్రజలు ఓడించినా చంద్రబాబులో మార్పు రాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. ఈరోజిక్కడ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. అభివృద్ధికి చంద్రబాబే చాంపియన్‌ అయితే ప్రజలు ఎందుకు ఉతికి ఆరేశారు? అని ప్రశ్నించారు.

ప్రజల మనోభావాలు చంద్రబాబుకు తన జీవిత కాలంలో అర్థం కావన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ పాలిస్తున్నారన్నారు. ఏపీ రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మరోమారు విమర్శలు చేశారు.

రాజధాని అమరావతి పెద్ద వివాదంగా మారిందని అన్నారు. రాజధానిగా అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానుల్లో ఒకటిగా దీనిని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎక్కడైనా ఒకచోటే రాజధాని ఏర్పాటు చేయాలని, మూడు ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, మినీ సచివాలయం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ సబబుగానే ఉంది కానీ, మూడు ముక్కలుగా పాలన చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments