Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ సచివాలయాల్లో పనులు లేకుండా కూర్చునే ఉద్యోగులున్నారు, కనిపెట్టిన కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (13:41 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అంటూ పరిపాలనను ప్రజల వద్దకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసారు. కానీ కొన్ని సచివాలయాల్లో తగినంత పనులు లేకుండా ఖాళీగా కూర్చునే సిబ్బంది ఎక్కువగా వున్నట్లు కూటమి ప్రభుత్వం కనిపెట్టింది. అంతేకాదు... పనులు చేయించుకునేందుకు సచివాలయంకి వెళితే సదరు ఉద్యోగి ఫీల్డ్ వర్కుకి వెళ్లాడంటూ తప్పించుకుని తిరిగేవారు కూడా వున్నట్లు స్వయంగా ప్రజలే ఆరోపిస్తున్నారు.
 
మొత్తమ్మీద గ్రామ సచివాలయాలలో కొన్ని గతి తప్పి పని చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పసిగట్టి గట్టి చర్యలకు దిగింది. ప్రస్తుతం పనిలేకుండా ఆఫీసులో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్న వారి సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సచివాలయాలను ఏ,బి,సి అంటూ 3 క్యాటగిరీలుగా విభజించింది.
 
ఆ ప్రకారం కనీసం 2500 మంది ప్రజలకు ఓ సచివాలయం వుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులను కూడా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించింది. ఈ ప్రకారంగా చూస్తే కనీసం 40 వేల ఉద్యోగాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments