Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటిలో చోరీ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది.

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (15:50 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది. అయితే షూటింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరూ ఉండరు. ఆదివారం రాత్రి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలుచేతివాటం ప్రదర్శించారు. 
 
ఇంటి ముందు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి, తాళాలను పగులగొట్టి ఇంటిలోని 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్ళారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రోజా ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments