Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటిలో చోరీ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది.

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (15:50 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది. అయితే షూటింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరూ ఉండరు. ఆదివారం రాత్రి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలుచేతివాటం ప్రదర్శించారు. 
 
ఇంటి ముందు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి, తాళాలను పగులగొట్టి ఇంటిలోని 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్ళారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రోజా ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments