Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు ఎప్పుడు శిక్ష పడుతుందా అని వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు, అన్నదెవరు?

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (18:14 IST)
జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. తను ముఖ్యమంత్రి హోదాలో వున్నాను కనుక వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ పెట్టుకున్న పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీనితో సీఎం జగన్ పైన విపక్ష పార్టీ నేతలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
ప్రతి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు అయ్యేందుకు ప్రజాధనం ఎలా ఖర్చుపెడతారంటూ మాజీమంత్రి చినరాజప్ప విమర్శించారు. జగన్ తన కేసులకు సంబంధించి తన సొంత డబ్బును ఖర్చుపెట్టి కోర్టులకు హాజరు కావాలన్నారు. 
 
మరో మాజీమంత్రి యనమల మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డికి మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడటం ఖాయం అంటూ చెప్పారు. ఆయనకు శిక్ష ఎప్పుడు పడుతుందా అని వైసీపీ నాయకులు ఎదురుచూస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు యనమల.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments