Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీర్చలేదని మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (12:48 IST)
తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఓ మహిళను గ్రామస్తులు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన మహిళ గ్రామంలో చిట్టీల వ్యాపారం నడిపిస్తుంది. 
 
కొన్ని సంపత్సరాలుగా చిట్టీల వ్యాపారం కొనసాగిస్తుంది. అయితే, గ్రామస్తులు ఆమె వద్ద చిట్టీ వేశారు. కొంతకాలంకు చిట్టీల డబ్బులు జమ అవుతున్నాయికానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. చిట్టీల ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో నెలవారి వడ్డీని సైతం చెల్లించడం లేదు. 
 
ఈ క్రమంలో పలుసార్లు సదరు మహిలను ప్రశ్నించడంతో తన వద్ద డబ్బులు లేవని వచ్చాక ఇస్తానంటూ తేల్చి చెప్పింది. డబ్బులు కోసమని నాపై ఒత్తిడి ఆత్మహత్య చేసుకొని చనిపోతానిని బెదిరింపులకుసైతం దిగింది. దీంతో చేసేదేమీలేక గ్రామస్తులు మహిళపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏప్రిల్ 7న కేసు నమోదు చేశారు. 
 
గ్రామస్తుల నుంచి చిట్టీల పేరుతో సదరు మహిళ రూ.1.40 కోట్లు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆమెను విడిపించారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిపై గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments