Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే 3 నెలల్లో రూ.986 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం: ఏపీ పన్నుల శాఖ

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:29 IST)
రాబోయే 3 నెలల కాలంలో రూ.986 కోట్ల మేర పన్నులు, బకాయిలు వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్  నెలలలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడానికి శనివారంలోగా ప్రణాళికలు అందజేయాలని ఏపీ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్  పియూష్ కుమార్ ఆదేశించారు.

ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రోజూ డివిజన్, సర్కిల్ వారీగా మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు. బోగస్ డీలర్లు, వ్యాపారులు, బిల్లులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సరైన సమయంలో అటువంటివారిపై దాడులకు దిగుతామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.

పన్నుల వసూలు సమయంలో సక్రమంగా పన్నులు చెల్లించేవారు, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వబోమన్నారు. ఇదే విషయమై తమ శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామన్నారు.

నిర్ధేశించిన రూ.986 కోట్ల వసూలుకు తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కమిషనర్లు, ఇతర అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసినట్లు ఆ ప్రకటనలో చీఫ్ కమిషనర్ పియూష్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments