Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ ఇంట తీవ్ర విషాదం

Advertiesment
serious tragedy
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.

కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు.

2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస‌న గుణం కోల్పోతే.. అది క‌చ్చితంగా క‌రోనానే