హోదా ఏపీకి ఇవ్వరు కానీ...పుద్దుచ్చేరికి ఇస్తారా?: ఏపిసిసి అధ్య‌క్షుడు శైలజానాథ్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:23 IST)
బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసిందని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. తిరుపతి వేదికగా హోదా హామీని బీజేపీ మార్చిపోయిందా అని నిలదీశారు. హోదా ఏపీకి ఇవ్వరు కానీ ఎన్నికల కోసం పుదుచ్చేరికి ఇస్తారా అంటూ మండిపడ్డారు.

పాచి పోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీపై జగన్ మోహన్ రెడ్డి  పోరాటం చెయ్యాలన్నారు.

బీజేపీతో కలిసి పని చేయడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు.ఉప ఎన్నికల్లో గుంపు పార్టీలు పొట్లాడుకుంటున్నాయన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments