Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసినవాడిని వేటాడాల్సిందే: తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (22:00 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన దిశ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...  దిశ యాప్ ద్వారా సమాజంలో మార్పు రావాలని, మృగాలుగా మారిన మగవాళ్లను క్షమించరాదని అన్నారు.
 
ఇలాంటి మృగాల విషయంలో అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి వేటాడాలనీ, అత్యాచారాలకు పాల్పడే వారు భూమిపై ఉండేందుకు పనికిరారని చెప్పారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తిరిగిన పుణ్యభూమిలో ఇలాంటి దుర్మార్గాలకు చోటు లేదనీ, చెల్లి, కుమార్తె ఇలా ఎలాంటి వావివరసలు లేని పశువుల్లా ప్రవర్తిస్తూ పసిమొగ్గలను చిదిమేస్తున్న వారిని అంతం చేయాల్సిందేనని అన్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments