Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజంపేట జిల్లా కేంద్రంగా వద్దంటూ వైసీపీ నాయకులే ఎదురుతిరిగారు... ఐతే...

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:22 IST)
జిల్లాల విభజన వ్యవహారం అధికార పార్టీ వైసిపీలోనే చిచ్చు పెడుతున్నట్లు కనిపిస్తోంది. కడప జిల్లా రాజంపేటను రాజంపేట జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో విభజన చేయడాన్ని అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 
దీనితో వైసీపీ నేతలు దీనిపై రెండు వర్గాలుగా చీలిపోయి పోరాటం చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఈ పోరాటాన్ని టీడీపి నేత చంగలరాయుడు చేతుల్లో పెట్టి వైసిపి నాయకులు సైడ్ అయ్యారు. మరి వెనుకనుంచి మద్దతు పలుకుతున్నారేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments