Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజంపేట జిల్లా కేంద్రంగా వద్దంటూ వైసీపీ నాయకులే ఎదురుతిరిగారు... ఐతే...

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:22 IST)
జిల్లాల విభజన వ్యవహారం అధికార పార్టీ వైసిపీలోనే చిచ్చు పెడుతున్నట్లు కనిపిస్తోంది. కడప జిల్లా రాజంపేటను రాజంపేట జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో విభజన చేయడాన్ని అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 
దీనితో వైసీపీ నేతలు దీనిపై రెండు వర్గాలుగా చీలిపోయి పోరాటం చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఈ పోరాటాన్ని టీడీపి నేత చంగలరాయుడు చేతుల్లో పెట్టి వైసిపి నాయకులు సైడ్ అయ్యారు. మరి వెనుకనుంచి మద్దతు పలుకుతున్నారేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments