భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

ఐవీఆర్
గురువారం, 30 అక్టోబరు 2025 (19:40 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నివారణ చట్టం 2025ను అధికారికంగా అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన చేస్తూ ఎవరూ కనిపించరాదు. అలా చేస్తే వారిని పునరావాస కేంద్రాలకు తీసుకుని వెళ్తారు. కాగా ఈ చట్టానికి రాష్ట్ర గవర్నర్ ఈ నెల 15న ఆమోద ముద్ర వేసారు. దీంతో ఈ నెల 27న జీవో జారీ చేయగా న్యాయశాఖ సెక్రటరీ ప్రతిభాదేవి జీవో ఎంఎస్ నె.58ని విడుదల చేసారు.
 
రాష్ట్రంలో భిక్షాటన మాఫియాను అడ్డుకోవడమే కాకుండా భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న ధ్యేయంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. మరి రాష్ట్రంలో వున్న భిక్షగాళ్లను ఎలా అడ్డుకుంటారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments