Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు: నటుడు పృథ్వి రాజ్

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (09:39 IST)
రాష్ట్ర ప్రజలకు కరోనా వంటి కష్టకాలంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సినీ నటుడు పృధ్వి రాజ్ కొనియాడారు.

అన్ని వర్గాల ప్రజలకు ఏరాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలను సిఎం జగన్ అందిస్తు అత్యుత్తమ సిఎంగా నిలిచారన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ అవినీతిపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై సారించలేదని ఆరోపించారు.

కేవలం 20 నెలల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముదుస్వభావం అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments