Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వదిలేశాడు.. ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో భర్త వదిలేసి వెళ్లాడనే విరక్తి చెందిన మహిళ ఇద్దరు ఆడ పిల్లలను పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... జ్యోతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోలారు జిల్లా. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో నివసించింది. జ్యోతికి, ఆమె భర్తకు తరచూ గొడవలు జరిగేవి. 
 
ఇందులో భాగంగా భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన జ్యోతి తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. 
 
ఇందులో చిన్నారి మృతి చెందింది. ఇరుగుపొరుగు వారు మరో చిన్నారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డును బ్రేక్ చేసిన Kalki 2898 AD

1000 కోట్ల మార్క్ రికార్డ్‌కు చేరువలో దీపికా పదుకునే.. కల్కితో సాధ్యమా?

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments