Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వదిలేశాడు.. ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో భర్త వదిలేసి వెళ్లాడనే విరక్తి చెందిన మహిళ ఇద్దరు ఆడ పిల్లలను పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... జ్యోతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోలారు జిల్లా. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో నివసించింది. జ్యోతికి, ఆమె భర్తకు తరచూ గొడవలు జరిగేవి. 
 
ఇందులో భాగంగా భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన జ్యోతి తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. 
 
ఇందులో చిన్నారి మృతి చెందింది. ఇరుగుపొరుగు వారు మరో చిన్నారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments