ఏపీలో ఇక మూడు బాటిళ్ళ మ‌ద్యం రూల్ చెల్ల‌దు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:16 IST)
ఇత‌ర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్ళ మ‌ద్యం సీసాల‌ను తీసుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో పెద్ద కంపెనీల మ‌ద్యం వాడుతుండ‌డంతో దీనికితోడు మ‌ద్యం ధ‌ర మ‌న రాష్ట్రంలో ఎక్కువ‌గా వుండ‌డంతో మందుబాబులు ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం కొనుక్కుంటున్నారు.

ఒక్కో వ్య‌క్తి మూడు బాటిళ్ళ మ‌ద్యంగానీ, మూడు బీర్లు గానీ, రెండు లీట‌ర్ల క‌ల్లు తెచ్చుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌లు ఇదివ‌ర‌కే ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకొచ్చి అమ్ముకోవ‌డం కూడా ఎక్కువైంది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా ఈ నిబంధ‌న‌ల‌ను కూడా ర‌ద్దు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకురావ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు జీవో విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments