Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇక మూడు బాటిళ్ళ మ‌ద్యం రూల్ చెల్ల‌దు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:16 IST)
ఇత‌ర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్ళ మ‌ద్యం సీసాల‌ను తీసుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో పెద్ద కంపెనీల మ‌ద్యం వాడుతుండ‌డంతో దీనికితోడు మ‌ద్యం ధ‌ర మ‌న రాష్ట్రంలో ఎక్కువ‌గా వుండ‌డంతో మందుబాబులు ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం కొనుక్కుంటున్నారు.

ఒక్కో వ్య‌క్తి మూడు బాటిళ్ళ మ‌ద్యంగానీ, మూడు బీర్లు గానీ, రెండు లీట‌ర్ల క‌ల్లు తెచ్చుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌లు ఇదివ‌ర‌కే ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకొచ్చి అమ్ముకోవ‌డం కూడా ఎక్కువైంది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా ఈ నిబంధ‌న‌ల‌ను కూడా ర‌ద్దు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకురావ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు జీవో విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments