పేదలు కరోనా సోకి చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సీతక్క

Webdunia
శనివారం, 18 జులై 2020 (20:13 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ విజృంభిస్తుంటే మీ చావు మీరు చావండి అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవరిస్తున్నారంటూ ఆరోపించారు.

ప్రభుత్వం ప్రజలకు సరైన రీతిలో అవగాహన కల్పించకపోవడంతో గ్రామాల్లో ఇప్పటికీ శానిటైజర్, మాస్కులు వాడడం లేదన్నారు. పేదలు కరోనా సోకి చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని…ఆ బాధ్యత ను కూడా ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ లో కరోనా వైరస్ ను ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం చర్చించి ఉచితంగా పేదలకు  కరోనా ట్రీట్మెంట్ అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీతక్క.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments