Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవసాయ కూలీల దుర్మరణం బాధాకరం: ప‌వ‌న్‌

Webdunia
గురువారం, 14 మే 2020 (21:22 IST)
ప్రకాశం జిల్లా రాపర్ల దగ్గర చోటుచేసుకొన్న ఘోర ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారని తెలిసి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

"మిర్చి తోటల్లో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కూలీలు ఉన్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకొందని తెలిసింది. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

చనిపోయిన వారిలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థులున్నారని తెలిసి బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలి. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలి" అని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments