Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో పోరుకు మేముసైతం అంటున్న పోలీసులు

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:24 IST)
గుంటూరు జిల్లా మాచర్ల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ, ఎస్పీ గార్ల ఆదేశాలమేరకు మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు, పట్టణంలోని రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో మరియు  ప్రయాణం చేసే బస్సులో, జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ప్రజలకు కరోనా వైరస్ గురించి మరియు మాస్క్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

అనంతరం మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేలా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాలలో బయటకు రావద్దని సూచించారు.

అనంతరం బస్సులో మరియు ఆటోలో టిఫిన్ బండ్లు, రెస్టారెంట్ వంటి ప్రదేశాలలో మాస్క్ లేని ప్రజలకు మాస్క్ లు అందించారు. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ బయటకు రావద్దని సూచించారు. కొంత కాలం వరకు మాస్క్ అనేది మన జీవితంలో నిత్య అవసర వస్తువు అని తెలియచేశారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ లో రూరల్ పోలిస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments