Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్రమే చూసుకుంటుంది... మాకు సంబంధం లేదన్న కేంద్రం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (15:11 IST)
ఏపీలో 3 రాజధానుల విషయంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం కేంద్రాలుగా అభివృద్ధి జరగాలన్న తలంపుతో 3 రాజధానుల ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై జగన్ సర్కార్ నిర్ణయం కూడా తీసుకున్నది. ఈ నేపధ్యంలో పార్లమెంటులో తెదేపా ఎంపీ కేశినేని రాజధాని విషయమై కేంద్రానికి ఓ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సూటిగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజధాని విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమనీ, ఆ నిర్ణయాల్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోదని కుండబద్ధలు కొట్టినట్లు లేఖలో స్పష్టీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments