Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్రమే చూసుకుంటుంది... మాకు సంబంధం లేదన్న కేంద్రం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (15:11 IST)
ఏపీలో 3 రాజధానుల విషయంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం కేంద్రాలుగా అభివృద్ధి జరగాలన్న తలంపుతో 3 రాజధానుల ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై జగన్ సర్కార్ నిర్ణయం కూడా తీసుకున్నది. ఈ నేపధ్యంలో పార్లమెంటులో తెదేపా ఎంపీ కేశినేని రాజధాని విషయమై కేంద్రానికి ఓ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సూటిగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజధాని విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమనీ, ఆ నిర్ణయాల్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోదని కుండబద్ధలు కొట్టినట్లు లేఖలో స్పష్టీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments