Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్రమే చూసుకుంటుంది... మాకు సంబంధం లేదన్న కేంద్రం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (15:11 IST)
ఏపీలో 3 రాజధానుల విషయంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం కేంద్రాలుగా అభివృద్ధి జరగాలన్న తలంపుతో 3 రాజధానుల ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై జగన్ సర్కార్ నిర్ణయం కూడా తీసుకున్నది. ఈ నేపధ్యంలో పార్లమెంటులో తెదేపా ఎంపీ కేశినేని రాజధాని విషయమై కేంద్రానికి ఓ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సూటిగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజధాని విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమనీ, ఆ నిర్ణయాల్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోదని కుండబద్ధలు కొట్టినట్లు లేఖలో స్పష్టీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments