Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాల విప్లవం తీసుకురావడమే లక్ష్యం.. రోజా

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:39 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ది విప్లవంలా తీసుకొనివచ్చి, యువతకు ఉద్యోగాల విప్లవం సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని,  దీనికి నిదర్శనం నేడు 100 రోజుల్లో  టి. సి.  ఎల్. యూనిట్ కు  శంకుస్థాపన  చేయడమేనని  ఏపిఐఐసి ఛైర్మన్  ఆర్.కె. రోజా అన్నారు.

ఏర్పేడు మండలం, వికృతమాల  వద్ద టి. సి. ఎల్.  సంస్థ పరిశ్రమల స్థాపనకు  భూమి పూజా కార్యక్రమంలో ఛైర్మన్, స్థానిక శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. 
 
ఎపిఐఐసి ఛైర్మన్  మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆశయం  పారిశ్రామిక  అభివృద్ది లక్ష్యంగా  ముందుకు సాగుతున్నారని అన్నారు.

వికృతమాల వద్ద ప్రభుత్వం 139 ఎకరాలు టిసిఎల్ సంస్థ కు కేటాయించిందని, ప్రపంచంలోనే  పేరొందిన సంస్థ చైనా దిగ్గజం టి.సి.ఎల్.అని తన వ్యాపారులను 160 దేశాల్లో సాగిస్తున్నదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments