Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాల విప్లవం తీసుకురావడమే లక్ష్యం.. రోజా

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:39 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ది విప్లవంలా తీసుకొనివచ్చి, యువతకు ఉద్యోగాల విప్లవం సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని,  దీనికి నిదర్శనం నేడు 100 రోజుల్లో  టి. సి.  ఎల్. యూనిట్ కు  శంకుస్థాపన  చేయడమేనని  ఏపిఐఐసి ఛైర్మన్  ఆర్.కె. రోజా అన్నారు.

ఏర్పేడు మండలం, వికృతమాల  వద్ద టి. సి. ఎల్.  సంస్థ పరిశ్రమల స్థాపనకు  భూమి పూజా కార్యక్రమంలో ఛైర్మన్, స్థానిక శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. 
 
ఎపిఐఐసి ఛైర్మన్  మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆశయం  పారిశ్రామిక  అభివృద్ది లక్ష్యంగా  ముందుకు సాగుతున్నారని అన్నారు.

వికృతమాల వద్ద ప్రభుత్వం 139 ఎకరాలు టిసిఎల్ సంస్థ కు కేటాయించిందని, ప్రపంచంలోనే  పేరొందిన సంస్థ చైనా దిగ్గజం టి.సి.ఎల్.అని తన వ్యాపారులను 160 దేశాల్లో సాగిస్తున్నదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments