Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవంతిపొరలో ఉగ్రవాది ఎన్‌కౌంటర్

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపొరలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేశాయి. ఆదివారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
అవంతిపొరలోని బారాగామ్ పాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో సహకారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
ఆ సమయంలో భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది మృతి చెందినట్టు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments