Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవంతిపొరలో ఉగ్రవాది ఎన్‌కౌంటర్

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపొరలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేశాయి. ఆదివారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
అవంతిపొరలోని బారాగామ్ పాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో సహకారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
ఆ సమయంలో భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది మృతి చెందినట్టు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments