ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీ ఖరారు, పరీక్షల షెడ్యూల్ ఇదే...

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (21:25 IST)
ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల తేదీలను ప్రకటించింది ఏపీ విద్యాశాఖ. మారి షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. పరీక్షలు ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 9 వరకూ జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి జరుగనున్న నేపధ్యంలో ఈ మేరకు మార్పులు చేశారు.

 
పరీక్షలు జరిగే తేదీలు ఇలా వున్నాయి.
ఏప్రిల్ 27 - తెలుగు
ఏప్రిల్ 28 - సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29 - ఇంగ్లీష్
మే 2  - మ్యాథ్స్
మే 4 - సైన్స్ పేపర్ -1 
మే 5 - సైన్స్ పేపర్ -2
మే 6 - సాంఘిక శాస్త్రం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments