Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో 27 నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:09 IST)
గుంటూరు నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో నగరంలోని నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ కోర్టులలో నార్త్‌క్లబ్‌ ఇన్విటేషనల్‌ డబుల్స్‌ టెన్నిస్‌ పోటీలను ఈనెల 27, 28 తేదీలలో నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్‌ ఇన్‌చార్జి టీవీ రావు తెలిపారు.

టోర్నమెంట్‌ బ్రోచర్‌ను అవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 30+, 45+, 55+, 65+ కేటగిరీలలో పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

పోటీలలో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అన్వర్‌, జాకీర్‌, రాము, సురేష్‌, కమల్‌, సాంబశివరావు, చంద్రశేఖర్‌, మూర్తి, శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments