Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో 27 నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:09 IST)
గుంటూరు నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో నగరంలోని నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ కోర్టులలో నార్త్‌క్లబ్‌ ఇన్విటేషనల్‌ డబుల్స్‌ టెన్నిస్‌ పోటీలను ఈనెల 27, 28 తేదీలలో నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్‌ ఇన్‌చార్జి టీవీ రావు తెలిపారు.

టోర్నమెంట్‌ బ్రోచర్‌ను అవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 30+, 45+, 55+, 65+ కేటగిరీలలో పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

పోటీలలో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అన్వర్‌, జాకీర్‌, రాము, సురేష్‌, కమల్‌, సాంబశివరావు, చంద్రశేఖర్‌, మూర్తి, శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments