Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విద్యుత్ బస్సులకు మళ్లీ టెండర్లు..!

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (13:52 IST)
ఏపీలో లీజు ప్రాతిపదికన తీసుకోనున్న విద్యుత్‌ బ‌స్సుల కోసం మళ్లీ టెండర్లు పిలవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. విద్యుత్‌ బస్సులకు సంబంధించి న్యాయసమీక్ష కమిషన్‌ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఈ సూచనల ఆధారంగా విద్యుత్‌ బస్సుల టెండర్లలో మార్పులు, చేర్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ విధానంలో 350 విద్యుత్ బ‌స్సులను లీజుకు తీసుకోవాల‌ని నిర్ణయించిన ఆర్టీసీ... టెండర్లు పిలిచింది. సీఎం ఆదేశాలతో వాటిని రద్దు చేసి న్యాయసమీక్ష కమిషన్‌ పరిశీలనకు పంపారు. ఆన్‌లైన్ విధానంలో ప్రజ‌ల నుంచి సూచనలు స్వీక‌రించడంతో పాటు.. ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రతిపాదనపై న్యాయసమీక్ష క‌మిష‌న్ అధ్యయ‌నం చేసింది.

కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ బి.శివశంకర్‌రావు ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బ‌స్సులు న‌డ‌పాల్సిన అవ‌సరం లేద‌ని ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల‌లో న్యాయసమీక్ష కమిషన్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments