Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన భానుడి ప్రతాపం..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కారణంగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ సహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 
 
మరోవైపు ఏపీలోని రాయలసీమలో కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలో మాత్రం 35 నుంచి 40 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి..
 
తెలంగాణ: ఆదిలాబాద్‌ 44 భద్రాచలం 42 హకీంపేట 40 హన్మకొండ 42 హైదరాబాద్‌ 41 ఖమ్మం 41 మహబూబ్‌నగర్ 42 మెదక్‌ 42 నల్గొండ 43 నిజామాబాద్‌ 43 రామగుండం 43డిగ్రీలు 
 
ఆంధ్రప్రదేశ్: అనంతపురం 43 కడప 41 కర్నూలు 42 నంద్యాల 42 తిరుపతి 42 అమరావతి 39 విశాఖ 37 విజయవాడ 39 నెల్లూరు 39 నందిగామ 41డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments