Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు అకాడమీ గోల్ మాల్ కేసు.. ముగ్గురు అరెస్ట్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:04 IST)
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏపీ మార్కంటైల్ మ్యూచువల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి మొహినుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. 
 
మూడో వ్యక్తిని శుక్రవారం పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలుగు అకాడమీకి చెందిన డబ్బులను ఆ బ్యాంకుకు బదిలీ చేసినట్లు, అక్కడి నుంచి ఒకరి ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. 
 
కాగా, ఏడాది పాటు తెలుగు అకాడమీ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను తీసుకుని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుదామని అనుకున్నానని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని గడువులోపల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో చేరుద్దామని అనుకున్నానని ఇప్పటికే అరెస్టయిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments