ఆరుగురు కొడుకుల తల్లిదండ్రుల దుస్థితి

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:54 IST)
ఆడబిడ్డలంటేనే ఖర్చులు... అదే కొడుకులైతే ఏదో ఉద్దరించేస్తారని... కొడుకుల కోసం ఎదురుచూసే తల్లిదండ్రులందరికీ ఇది ఒక గుణపాఠంలాంటి సంఘటన...
 
వివరాలలోకి వెళ్తే... జయశంకర్ ‌- భూపాలపల్లి జిల్లా ఆజం నగర్‌కు చెందిన మంతు బసవయ్య (80) అనే వ్యక్తికి ఆరుగురు కొడుకులు. అయినప్పటికీ... ముదిమి వయసులో ఉన్న ఆ దంపతులను పట్టించుకొని, పట్టెడన్నం పెట్టేవాళ్లు కరువయ్యారు. అందులోనూ ఆసరా పింఛనులు పొందేందుకు కూడా అడ్డంకిగా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ కుమారుడు అడ్డుతగిలాడు. 
 
మిగిలి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం రాకపోవడంతో రైతుబంధు అందకపోవడం... వంటి సమస్యలతో తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకునేందుకు ఆ ముసలి దంపతులిద్దరూ సోమవారం టీఆర్‌ఎస్‌ భవన్‌ ఎదుట రోజంతా పడిగాపులు కాసారు. అయితే... అపాయింట్‌మెంట్‌ లేని కారణం సెక్యూరిటీ గార్డులు అడ్డు చెప్పడంతో ఆ కాస్తా ఆశ కూడా నిరాశగా మారి వెనుదిరిగారు.
 
మరి కేసీఆర్ ఏం చేయనున్నారో... వేచి చూడాలి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments