Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు కొడుకుల తల్లిదండ్రుల దుస్థితి

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:54 IST)
ఆడబిడ్డలంటేనే ఖర్చులు... అదే కొడుకులైతే ఏదో ఉద్దరించేస్తారని... కొడుకుల కోసం ఎదురుచూసే తల్లిదండ్రులందరికీ ఇది ఒక గుణపాఠంలాంటి సంఘటన...
 
వివరాలలోకి వెళ్తే... జయశంకర్ ‌- భూపాలపల్లి జిల్లా ఆజం నగర్‌కు చెందిన మంతు బసవయ్య (80) అనే వ్యక్తికి ఆరుగురు కొడుకులు. అయినప్పటికీ... ముదిమి వయసులో ఉన్న ఆ దంపతులను పట్టించుకొని, పట్టెడన్నం పెట్టేవాళ్లు కరువయ్యారు. అందులోనూ ఆసరా పింఛనులు పొందేందుకు కూడా అడ్డంకిగా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ కుమారుడు అడ్డుతగిలాడు. 
 
మిగిలి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం రాకపోవడంతో రైతుబంధు అందకపోవడం... వంటి సమస్యలతో తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకునేందుకు ఆ ముసలి దంపతులిద్దరూ సోమవారం టీఆర్‌ఎస్‌ భవన్‌ ఎదుట రోజంతా పడిగాపులు కాసారు. అయితే... అపాయింట్‌మెంట్‌ లేని కారణం సెక్యూరిటీ గార్డులు అడ్డు చెప్పడంతో ఆ కాస్తా ఆశ కూడా నిరాశగా మారి వెనుదిరిగారు.
 
మరి కేసీఆర్ ఏం చేయనున్నారో... వేచి చూడాలి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments