Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరితహారం చెట్లు నరికినందుకు రూ.45వేలు ఫైన్

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:24 IST)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. కేవలం మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పగించింది. కొన్ని చోట్ల ఆ మొక్కలు పెరిగి చెట్లయ్యాయి. అయితే, కొందరు వ్యక్తులు ఆ చెట్లను నరుకుతున్నారు.
 
సిద్దిపేట పట్టణంలోని శివమ్స్ గార్డెన్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ నిర్వాహకులు హరితహారం చెట్లను నరికారు. తమ హోర్డింగ్ కనిపించడం కోసం ఫుట్ పాత్‌పై ఉన్న చెట్ల కొమ్మలను కొట్టేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెట్లను నరికేసిన వ్యక్తులను గుర్తించిన అధికారులు జరిమానా విధించారు. 
 
మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారికి ఆర్టికల్చర్ అధికారి ఐలయ్య రూ.45,000 జరిమానా విధించారు పట్టణంలోని మొక్కలకు ఎవరు హాని కలిగించిన వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం