Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరసత్వ నిరసనలు : యూపీలో 11 మంది మృతి.. భీమ్ ఆర్మీ చీఫ్ అరెస్టు

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:20 IST)
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. మరోవైపు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం కోల్‌క‌తాలోని సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్లు వివిధ మ‌తాల‌కు చెందిన పెద్ద‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని వారికి ఆదేశించారు. ద‌రియాగంజ్‌లో శుక్ర‌వారం జ‌రిగిన అల్ల‌ర్ల కేసులో ప‌ది మందిని అరెస్టు చేశారు.
 
మరోవైపు, ఢిల్లీలో జామా మ‌సీదు వ‌ద్ద శుక్ర‌వారం జ‌రిగిన ఆందోళ‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌ను శనివారం ఉద‌యం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసుల‌కు చిక్కిన‌ట్లే చిక్కి.. మ‌ళ్లీ త‌ప్పించుకున్న ఆజాద్‌ను ఇవాళ అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments