Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాభివృద్ధికి కృషి.. కేటీఆర్ :: ఆంధ్రప్రదేశ్ కంట్రీ కోసం శ్రమిస్తున్నా : నారా లోకేశ్ (Video)

సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:17 IST)
సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుత్రులే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రిగా సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కొనసాగుతున్నారు. ఈయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. పైగా, ఆంధ్రప్రదేశ్ అనేది ఓ కంపెనీ అని ఈ కంపెనీ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొలిటికల్ పంచ్ అనే ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments