Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో కేసీఆర్ - జ్వరంతో బాధపడుతున్న సీఎం

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (08:56 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు హస్తినలో ఉన్నారు. ఆయన అక్కడ జ్వరంతో బాధపడుతూ, అక్కడే చికిత్స పొందుతున్నారు. 
 
న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉంటున్న సీఎం కేసీఆర్ పలువురితో సమావేశమవుతూ మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం.
 
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక సీఎస్ అరవింద్ కుమార్‌లకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పిలుపునిచ్చినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉంటారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments