Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan, ఉపాధ్యాయులకు దేశంలోనే అధికమైన వేతనం ఇవ్వాలి, ఎందుకంటే?

ఐవీఆర్
శనివారం, 7 డిశెంబరు 2024 (18:03 IST)
Pawan Kalyan in Kadapa: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం నాడు కడప మునిసిపల్ హైస్కూలు విద్యార్థినీవిద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను విన్నారు. అలాగే ఉపాధ్యాయుల చెప్పిన సమస్యలకు తక్షణ పరిష్కాలకు ఆదేశాలు జారీ చేసారు. మునిసిపల్ హైస్కూలులో కిచెన్ కోసం తన సొంద నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు.
 
అనంతరం అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడుతూ... మన ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరుముగ్గురు పిల్లలని సముదాయించేందుకే ఎంతో కష్టపడిపోతుంటారు. అలాంటిది ఒక క్లాసుకి 30 మంది విద్యార్థినీవిద్యార్థులను కూర్చోబెట్టి వారికి పాఠాలను బోధించడం మాటలు కాదు. అధ్యాపకులు ఎంతో కష్టపడుతుంటారు. వారి కష్టానికి ప్రతిఫలంగా దేశంలోనే అత్యధిక జీతం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments