Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని బెత్తంతో దంచిపారేసిన టీచర్.. డబ్బులిచ్చి చదువు చెప్పమంటే..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (14:33 IST)
గంటలకు జీతం మాట్లాడుకున్నాడు. విద్యార్థిని అదుపులో పెట్టమని.. బాగా చదివించమని.. తల్లిదండ్రులు చెప్పారు. కానీ ఆ టీచర్ మాత్రం బెత్తం చేతిలో దొరికింది కదాని దంచిపారేశాడు. దీన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో చూసిన తండ్రి హడలిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, లక్నోకు చెందిన అమిత్.. వ్యాపారం చేసుకుంటున్నాడు. 
 
తన కుమారుడిని పెద్ద స్కూల్‌లో చేర్చాడు. అంతేగాకుండా అమిత్ కుమారుడు బాగా చదవాలని.. ఇంటికే ఓ టీచర్ వచ్చి చదువులు చెప్పేలా ఏర్పాటు చేశాడు. రోజుకు కొన్ని గంటల సేపటికే వేలు వేలు జీతం ఇచ్చాడు. 
 
కానీ పిల్లాడికి టీచర్ చదువులు చెప్పే గదిలోని సీసీటీవీ కెమెరా వీడియో చూసి.. అమిత్ షాకయ్యాడు. తన కుమారుడిని చితకబాదడాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments