Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా సీనయర్ నేత, మాజీ మంత్రి గారపాటి ఇకలేరు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:10 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు ఇకలేరు. అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయనకు వయసు 75 యేళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన బుధవారం ఉదయం మృతి చెందారు. 
 
ఆయన స్వగృహం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం. ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 
 
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మరణం విచారకం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివ రావు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడా పని చేసి తనదైన ముద్ర వేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments