Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ వంతెన : త్వరలో నెరవేరనున్న తిరుపతి వాసుల కల

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (12:49 IST)
తిరుపతి వాసుల దశాబ్దాల కల త్వరలో నెరవేరనుంది. తిరుపతి బస్టాండు నుంచి అలిపిరి వరకు రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన మరో పది రోజుల్లో అందుబాటులోకిరానుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.648 కోట్లు. అయితే, నిధులను తితిదే దశల వారీగా విడుదల చేస్తుంది. 
 
తితిదే, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్ గరుడ వారధి వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలి దశలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం ఆరు కిలోమీటర్ల మేరకు ఈ భారీ ఫ్లైవర్‌ను నిర్మిస్తున్నారు. 
 
మూడేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చివరికి తొలి ఫేజ్ పూర్తి చేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ ఖర్చుతో తితిదే 67 శాతం నిధులు కేటాయించగా తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి33 శాతం కేటాయిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో తితిదే కేవలం 75 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments