Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ సీనియర్ నేత వైటీ నాయుడు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:26 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వైటీ నాయుడు మృతి చెందారు. ఆయ‌న మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న‌ట్లు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. వైటీ నాయుడు త‌న‌కు అత్యంత ఆత్మీయుడు, చిరకాల మిత్రుడ‌ని, ఆయ‌న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాన‌ని చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీ కోసం వీరోచితంగా పోరాడిన వైటీ నాయుడి మరణం పార్టీకి తీరని లోట‌న్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిని కోల్పోయాం అని, 
ఆర్టీసీ రీజినల్ చైర్మన్ గా, జెడ్పీటీసీ సభ్యుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివ‌న్నారు. వైటీ నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్న‌ట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments