Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ సీనియర్ నేత వైటీ నాయుడు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:26 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వైటీ నాయుడు మృతి చెందారు. ఆయ‌న మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న‌ట్లు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. వైటీ నాయుడు త‌న‌కు అత్యంత ఆత్మీయుడు, చిరకాల మిత్రుడ‌ని, ఆయ‌న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాన‌ని చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీ కోసం వీరోచితంగా పోరాడిన వైటీ నాయుడి మరణం పార్టీకి తీరని లోట‌న్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిని కోల్పోయాం అని, 
ఆర్టీసీ రీజినల్ చైర్మన్ గా, జెడ్పీటీసీ సభ్యుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివ‌న్నారు. వైటీ నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్న‌ట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments