Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆడుదాం ఆంధ్రా' ఆటలో జగన్ ఒకవైపు రోజా ఇంకోవైపు ఆటాడుతారేమో?: అయ్యన్నపాత్రుడు సెటైర్లు

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (22:16 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఇంట్లో ఊడ్చుకునే చెత్తపైన పన్ను వేసి వసూలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని మొత్తం చెత్తచెత్త చేసారని అన్నారు. రైతు భూమి పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు అని ప్రశ్నించారు.

పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తికి చెందిన పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు వేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రోడ్డు గుంతలు పూడ్చేందుకు డబ్బు లేదు కానీ ఆడుదాం ఆంధ్రా కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు డబ్బులుంటాయన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర ఆటలో సీఎం జగన్ ఒక పక్క రోజా ఇంకోపక్క ఆటాడుతారేమోనంటూ ఎద్దేవా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments