Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆడుదాం ఆంధ్రా' ఆటలో జగన్ ఒకవైపు రోజా ఇంకోవైపు ఆటాడుతారేమో?: అయ్యన్నపాత్రుడు సెటైర్లు

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (22:16 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఇంట్లో ఊడ్చుకునే చెత్తపైన పన్ను వేసి వసూలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని మొత్తం చెత్తచెత్త చేసారని అన్నారు. రైతు భూమి పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు అని ప్రశ్నించారు.

పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తికి చెందిన పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు వేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రోడ్డు గుంతలు పూడ్చేందుకు డబ్బు లేదు కానీ ఆడుదాం ఆంధ్రా కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు డబ్బులుంటాయన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర ఆటలో సీఎం జగన్ ఒక పక్క రోజా ఇంకోపక్క ఆటాడుతారేమోనంటూ ఎద్దేవా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments