Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరుకొండలో టిడిపి నిరసన

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:43 IST)
రాష్ట్రంలో హిందు మత సంస్థలు పై జరుగుతున్న దాడులు మరియు తిరుమల యొక్క ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పట్టించికోకుండా  డిక్లరేషన్ లేకుండా అన్య మతస్తులు యొక్క తిరుమల ప్రవేశ ఉత్తర్వులు నిరసిస్తూ, మంగళగిరి మండలం నీరుకొండ  గ్రామ శివాలయంలో టిడిపి ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. 
 
కార్యక్రమంలో నన్నపనేని నాగేశ్వరరావు,  మాగం ఆశోక్, మాదల బిందు, నన్నపనేని ఆరుణ,  జోన్నలగడ్డ సతీష్, మాదల వెంకటేశ్వరరావు, ముప్పాల సాంబశివరావు, పెటేట్టి రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments