దొంగదెబ్బలు కాదు.. టైమ్ ఫిక్స్ చేసుకుందాం.. చంద్రబాబు సవాల్

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:35 IST)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఫైర్ అయ్యారు. గన్నవరం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వైకాపా తీరుపై మండిపడ్డారు. గన్నవరంలో పర్యటించిన ఆయన టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించారు. 
 
"టైమ్‌ ఫిక్స్‌ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దొంగదెబ్బలు తీయడం కాదు.. పోలీసులను వదిలేసి రావాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడానికి కారణం పోలీసులేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు. 
 
చంద్రబాబు సవాల్‌పై మాజీ మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు సవాల్‌ విసిరితే ముఖ్యమంత్రి జగన్‌ రావాలా అని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు సవాల్‌కు భయపడాలా అని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

తర్వాతి కథనం
Show comments