Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగదెబ్బలు కాదు.. టైమ్ ఫిక్స్ చేసుకుందాం.. చంద్రబాబు సవాల్

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:35 IST)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఫైర్ అయ్యారు. గన్నవరం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వైకాపా తీరుపై మండిపడ్డారు. గన్నవరంలో పర్యటించిన ఆయన టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించారు. 
 
"టైమ్‌ ఫిక్స్‌ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దొంగదెబ్బలు తీయడం కాదు.. పోలీసులను వదిలేసి రావాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడానికి కారణం పోలీసులేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు. 
 
చంద్రబాబు సవాల్‌పై మాజీ మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు సవాల్‌ విసిరితే ముఖ్యమంత్రి జగన్‌ రావాలా అని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు సవాల్‌కు భయపడాలా అని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments